వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీ వివాదంలోఎంసిహెచ్ ఎన్నికలు
హైదరాబాద్ః
హైదరాబాద్
నగర
పాలక
సంస్థకు
పదిహేనేళ్ల
సుదీర్ఘ
విరామం
తర్వాత
ఎన్నికలు
జరపడానికి
జరుగుతున్న
సన్నాహాలు
ఆరంభం
నుంచి
వివాదాస్పదం
మవుతున్నాయి.
తాజాగా డివిజన్ల విభజన, రిజర్వేషన్ల పై దాదాపు అన్నివిపక్షాలు తీవ్ర అభ్యంతరాలను, అసమ్మతిని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు మౌనంగా వున్న అధికార తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం బిజెపి కూడా ఇప్పుడు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలతో గొంతు కలిపింది. డివిజన్ల విభజనను, రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని కోరతూ బిజెపి హైదరాబాద్ నగరశాఖ నేతలు మంగళవారం నాడు ఎన్నికల కమిషనర్ కాకి మాధవరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే ఈవిషయం కమిషన్ కలగజేసుకునేది ఏమీ లేదని మాధవరావు వారికి చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరీ లోగా బల్దియా ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, December 11, 2001, 23:53 [IST]