వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీ: దట్టమైన పొగమంచు అలుముకోవడంతో దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం సాధారణ జనజీవితంఅస్తవ్యస్తమైంది. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

By Staff
|
Google Oneindia TeluguNews

దట్టమైన పొగమంచు వల్ల ఇందిరాగాంధీ అంతర్జాతీయవిమానాశ్రయం నుంచి విమానాలు బయలుదేరలేకపోయాయి. బయటి నుంచి వచ్చినవిమానాలు దిగలేకపోయాయి. సాయంత్రానికి గానీ విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకోకవచ్చునని అధికార వర్గాలంటున్నాయి.

ఢిల్లీ నుంచి రైళ్లు ఆలస్యంగా బయలుదేరాయి. దీంతో ప్రయాణికులు అవస్థల పాలయ్యారు. ఢిల్లీలో మరో రెండు రోజుల వరకు ఇదే విధంగా దట్టమైన పొగమంచు అలుముకుంటుందని వాతావరణపరిశోధనా కార్యాలయం అధికారులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X