వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ జాడ అమెరికా ఇంటలిజెన్స్‌ వర్గాలకు తెలిసింది.అఎn్ఘానిస్థాన్‌లోని తొరబోరా పర్వత ప్రాంతాల్లో లాడెన్‌, ఆల్‌ ఖయిదాసీనియర్‌ నేతలు ఉన్న చోటును ఇంటలిజెన్స్‌ వర్గాలు కనిపెట్టినట్లు ఎబిసి న్యూస్‌ తెలియజేసింది.

By Staff
|
Google Oneindia TeluguNews

తన ముఖ్య కమాండర్లతో పాటు లాడెన్‌ ఉన్న చోటికి తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నసైనికులు చేరుకుంటున్నట్లు అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అత్యంత శక్తివంతమైన డైసీ కట్టర్‌ బాంబులను మంగళవారం అమెరికా తొరబోరాపర్వత ప్రాంతాల్లో ప్రయోగించింది. ఈ సమయంలో భయాందోళనలతో కూడిన ఆల్‌ ఖయిదా నేతల రేడియో, శాటిలైట్‌ ధ్వనులువినిపించినట్లు ఎబిసి న్యూస్‌ కథనం. ఇది లాడెన్‌, అతని ముఖ్య అనుచరుల జాడను పట్టిచ్చినట్లు ఎబిసి న్యూస్‌ అభిప్రాయపడింది.

ఈ విషయాన్ని ఖండించడానికి గానీ, ధృవీకరించడానికి గానీ వైట్‌ హౌస్‌,పెంటగాన్‌లు ఇష్టపడలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X