వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంతర్జాతీయ వత్తిడికి పాక్ డిమాండ్
ఇస్లామాబాద్ః
కాశ్మీర్తో
సహా
పెండింగ్లో
వున్న
సమస్యలన్నింటినీ
పరిష్కరించుకునేందుకు
వీలుగా
ద్వైపాక్షిక
చర్చలకు
భారత్పై
ప్రపంచదేశాలు
వత్తిడితేవాలని
పాకిస్తాన్
డిమాండ్
చేసింది.
వచ్చే నెల ఖాట్మండులో జరుగనున్న సార్క్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని వాజ్పేయితో చర్చలుజరిపేందుకు తమ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ సిద్ధంగా వున్నారని కూడా పాకిస్తాన్పేర్కొంది.
ఉభయదేశాల మధ్య ఉద్రిక్తతలకు కాశ్మీర్అంశమే ప్రధాన కారణమని పాకిస్తాన్ పేర్కొంది. ఈ సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని చర్చలకు మొరాయిస్తున్న భారత్పై ప్రపంచదేశాలే వత్తిడి తేవాలని పాకిస్తాన్ కోరింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రొత్సహిస్తున్నదంటూ భారత్ చేస్తున్న ఆరోపణలను కూడా పాకిస్తాన్ ఖండించింది.
Story first published: Sunday, December 23, 2001, 23:53 [IST]