వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పృధ్వి క్షిపణివిజయవంతం
బాలాసోర్ః
సుదూర
లక్ష్యాలను
ఛేదించే
విధంగా
ఆధునీకరించిన
మధ్యంతర
క్షిపణి
పృథ్వీని
భారత
శాస్త్రవేత్తలు
విజయవంతంగా
ప్రయోగించారు.
ఉపరితలం
నుంచి
ఉపరితలంపై
లక్ష్యాలను
ఛేదించేందుకు
ప్రయోగించే
పృధ్వి
క్షిపణులు
భారత్
అమ్ముల
పొదిలో
ఇదివరకే
వున్న
విషయం
విదితమే.
ఈ
కొత్త
క్షిపణులు
250
కిలోమిటర్ల
దూరంలోని
లక్ష్యాలను
కూడా
ఛేదిస్తాయి.ఒరిస్సాలోని
చాందీపూర్
సముద్రతీరంలోని
అంతరిక్ష
ప్రయోగ
కేంద్రం
నుంచి
దీనినివిజయవంతంగా
ప్రయోగించారు.
Story first published: Sunday, December 23, 2001, 23:53 [IST]