వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు భవనం ఎదుట లైవ్‌ బాంబ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత పార్లమెంటు భవనంపై దాడి జరిపినమిలిటెంట్లలో ఒక మిలిటెంట్‌ ను భద్రతాదళాలు ఎం.పి.లు ప్రవేశించే గేట్‌ నెం.1 వద్ద కాల్చి చంపారు. అయితే ఈమిలిటెంట్‌ వద్ద అత్యంత శక్తివంతమైన బాంబు వుంది. ఈ బాంబు ఇంకా యాక్టివ్‌ గా వుండడంతో యాంటీ బాంబ్‌స్స్క్వాడ్‌ రంగంలోకి దిగింది.

ఎం.పి.లు రాకపోకలు సాగించే గేట్‌ నెంబర్‌ వన్‌ వద్ద పడివున్న మృతదేహం వద్ద ఈ బాంబు వుంది. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు యాటీ బాంబ్‌ స్క్వాడ్‌ ప్రయత్నిస్తున్నది. ఈ గేట్‌ నుంచి రాకపోకలను రద్దు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X