వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీఃపార్లమెంట్పై టెర్రరిస్టుల దాడిలో మృతుల సంఖ్య 12కు చేరింది. వీరిలో అయిదుగురు ఉగ్రవాదులు వున్నారు. మరో ఉగ్రవాది తప్పించుకుపారిపోయినట్టుగా చెబుతున్నారు.కమెండో దుస్తుల్లో అత్యాధునిక ఆయుధాలతోపార్లమెంటు భవనంలోని గేట్ నెంబర్ 12 నుంచి ఆరుగురుమిలిటెంట్లు లోపలికి ప్రవేశించారు. వీరు పార్లమెంటు భవనంలో ప్రవేశించే ముందుపేలుళ్ళు సంభవించాయి. వారు వెంటనే కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు ఢిల్లీ పోలీసు అధికారులు మరణించారు. ఆ తరువాత జరిగిన కాల్పుల్లో ఐదుగురుమిలిటెంట్లు మరణించారు.
కాల్పుల్లో
తీవ్రంగా
గాయపడిన
కనీసం
30
మందిని
రాం
మనోహర్
లోహియా
ఆస్పత్రికి
తరలించారు.
పార్లమెంటు
సిబ్బంది,సెక్యూరిటీ
జవాన్లు
పెద్ద
సంఖ్యంలో
గాయపడ్డారు.
Comments
Story first published: Thursday, December 13, 2001, 23:53 [IST]