వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ః హైదరాబాద్లో బల్దియా ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. అధికార పక్షం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో మోతమోగిస్తున్నది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ర్యాలీలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.
ఖైరాతాబాద్లోని బాబూ జగజ్జీవన్ రామ్ బస్తీలో అభివృద్ధి పథకాలకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభోత్సవం చేశారు. మరో రెండు మూడేళ్ల కాలంలో హైదరాబాద్లో మురికివాడలనేవి వుండవని ఆయన చెప్పారు.
పేద
ప్రజలపేరుతో
అభివృద్ధి
నిధులను
కైంకర్యం
చేసేవారి
పట్ల
ప్రభుత్వం
కఠినంగా
వుంటుందని
హెచ్చరించారు.
సికింద్రాబాద్లో
జరిగిన
వేరొక
సభలో
మంత్రి
తలసాని
శ్రీనివాసయాదవ్
మాట్లాడుతూ,
దీపం
పథకం
కింద
లబ్దిదారులకు
గ్యాస్
సిలెండర్లు
పంపిణీ
చేశారు.
Comments
Story first published: Saturday, December 15, 2001, 23:53 [IST]