వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీః దివంగత కాంగ్రెస్‌ నేత మాధవరావు సింథియా కుమారుడు జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌లో లాంఛనంగా చేరారు. సోమవారం నాడు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీని ఆయన కలుసుకున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

సింధియాతో పాటు ఆయన తల్లీ, పలువురు కుటుంబసభ్యులు, మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలు కూడా సోనియాను కలుసుకున్నారు.అర్జున్‌సింగ్‌, కమల్‌నాథ్‌, విద్యాచరణ్‌ శుక్ల, మోతిలాల్‌వోరా ఈ నాయకుల్లో వున్నారు. తన తండ్రి ఆకస్మిక మరణం వల్ల త్వరలోనే ఉపఎన్నిక జరగనున్న గుణ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశం వున్నదనిఅంటున్నారు. కాంగ్రెస్‌లో చేరిన జ్యోతిరాద్యతను సోనియా అభినందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X