వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీఃపార్లమెంట్‌పై టెర్రరిస్టుల దాడి పూర్తిగాప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందనిప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. టెర్రరిజంపైపోరులో ప్రభుత్వం తీసుకునే చర్యలకుతమ పూర్తి మద్దతు వుంటుందని అయితేఅదే సమయంలో పోటో వంటి చట్టాలనుముందుకు తెచ్చే ప్రయత్నాలనువ్యతిరేకిస్తామని ప్రతిపక్ష పార్టీల నేతలుస్పష్టం చేశారు.

By Staff
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్‌పైదాడి సంఘటనపై మంగళవారం నాడు హోంమంత్రి అద్వానీ పార్లమెంట్‌లో చేసినప్రకటనపై విపక్ష నేతలు తమ అభిప్రాయాలువ్యక్తం చేశారు. అద్వానీ ప్రకటన పేలవంగావున్నదని కాంగ్రెస్‌ పేర్కొంది. ప్రధాని వాజ్‌పేయిపార్లమెంట్‌పై దాడికి అవకాశం వున్నదనిసంఘటనకు 24 గంటల ముందేహెచ్చరించడాన్ని ప్రస్తావిస్తూ ఇంటలీజెన్స్‌నుంచి పక్కా సమాచారం వున్నప్పటికీ దాడినినిరోధించడంలో ప్రభుత్వం మాత్రం విఫలమైందనిప్రతిపక్ష నేత ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు.ప్రభుత్వం తన వైఫల్యాన్నికప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఇప్పటికైనా విరమించుకోవాలనిఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X