వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబయ్‌ః 1993 డిసెంబర్‌ 13న ముంబయ్‌ లో జరిగినపేలుళ్ళతో తనకు సంబంధం లేదని ప్రముఖ సినీనటుడు సంజయ్‌ దత్‌ స్పష్టం చేశారు. ఎ.కె-56రైఫిల్‌ కలిగి వున్న సంజయ్‌ దత్‌ ఆ తరువాత దానిని ధ్వంసం చేసినట్లు సిబిఐ సంజయ్‌ దత్‌ పై కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆయన మంగళవారం నాడు టాడా కోర్టు ఎదుటహాజరయ్యారు. నిర్మాతలు సమీర్‌, చవాన్‌ లు ఆయుధాలు నింపుకున్న వాహనంలో తన ఇంటికి వచ్చారనే సిబిఐ ఆరోపణలను సంజయ్‌ దత్‌ నిర్ద్వంద్వంగా ఖండించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ఇందుకు సంబంధించి ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ చెప్పిన సాక్ష్యం కేవలం కల్పితం అని సంజయ్‌ దత్‌ లాయర్లు వాదించారు.

నిర్మాతలు ఆయుధాలు నింపిన కారులో సంజయ్‌ దత్‌ ఇంటికి రాగా వాటిలో నుంచి ఎకె-56రైఫిల్‌ మాత్రం తీసుకొని మిగిలిన వాటిని తీసుకెళ్ళాల్సిందిగా కోరినట్లు సిబిఐ ఆరోపించింది. ముంబయ్‌పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితుడైన సమీర్‌ హింగోరా అతని సహచరుడు ఖండావాలా నుంచి సంజయ్‌ దత్‌రైఫిల్‌ తీసుకున్నాడని సిబిఐ ఆరోపించింది. అయితే ఈవిషయాన్ని కూడా దత్‌ ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X