వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః బుధవారం నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష నేత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి మంగళవారం నాడు వివిధ విపక్ష నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణా రాష్ట్ర సమితి నేత, మాజీ డిప్యూటీ స్పీకర్‌ చంద్రశేఖర రావు, సిపిఎం నేత నోముల నర్సింహయ్య, ఎం.ఐ.ఎం. నేత అసదుద్దీన్‌ ఒవైసీలతో వై.ఎస్‌. చర్చించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? వాటిని అసెంబ్లీలో ఏ విధంగా ప్రస్తావించి మంచి ఫలితాలు సాధించాలనే అంశంపై వారు చర్చించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః బుధవారం నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష నేత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి మంగళవారం నాడు వివిధ విపక్ష నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణా రాష్ట్ర సమితి నేత, మాజీ డిప్యూటీ స్పీకర్‌ చంద్రశేఖర రావు, సిపిఎం నేత నోముల నర్సింహయ్య, ఎం.ఐ.ఎం. నేత అసదుద్దీన్‌ ఒవైసీలతో వై.ఎస్‌. చర్చించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? వాటిని అసెంబ్లీలో ఏ విధంగా ప్రస్తావించి మంచి ఫలితాలు సాధించాలనే అంశంపై వారు చర్చించారు.

ప్రతిపక్ష నేతఅయిన వై.ఎస్‌. అన్ని విపక్ష పార్టీలతో అసెంబ్లీ సమావేశాలకు ముందు వ్యూహం ఖరారు చేయడంవిశేషం. ప్రజాసమస్యలను సమర్థంగా చట్టసభలో ప్రస్తావించేందుకువీలుగానే ఈ చర్య చేపట్టినట్లు వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి సమావేశం అనంతరంవిలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X