వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీఃసరిహద్దుల్లో యుద్ధ మేఘాలు దట్టంగాఅలుముకుంటున్నాయి. పాకిస్తాన్ యుద్ధసన్నాహాలకుజవాబుగా భారత్ కూడా తన బలగాలను సరిహద్దుల్లోకితరలిస్తున్నది. ఎలాంటి పరిస్థితికైనా తాముసిద్ధమేనని భారత్ ప్రకటించింది. యుద్ధాన్నినివారించడానికి తుది క్షణం వరకు ప్రయత్నిస్తామంటూనేభారత్ సమరసన్నాహాలు చేస్తుండగా,పాకిస్తాన్ అంతకు ముందునుంచే తన సైనలనుఅప్రమత్తం చేసింది.
సరిహద్దుల్లోనితమ పోస్టులను భారత్ ధ్వంసం చేయడంపూర్తిగా రెచ్చగొట్టే చర్యేనని పాకిస్తాన్ఆరోపిస్తున్నది. భారత్ దుస్సాహనికి తగినమూల్యం చెల్లించాల్సివుంటుందని పాకిస్తాన్హెచ్చరించింది. భారత్ తన త్రివిధదళాలను అప్రమత్తం చేసింది. ఇదిలావుండగా మరో ముఖ్యమైన పరిణామంలోభారత్ తొందరపడి పాకిస్తాన్పై దాడికిదిగడం మంచిది కాదని అమెరికా ఘాటుగాహెచ్చరించింది. పాకిస్తాన్కు తమ మద్దతుపూర్తిగా వుంటుందని ప్రకటించింది.
Comments
Story first published: Thursday, December 20, 2001, 23:53 [IST]