న్యూఢిల్లీఃఖాట్మండులో
వచ్చే
జనవరిలోజరగనున్న
సార్క్
దేశాల
అగ్రనేత
సదస్సుసందర్భంగా
భారత
ప్రధాని
వాజ్పేయి,
పాకిస్తాన్నేత
ముషారఫ్
మధ్య
శిఖరాగ్ర
చర్చలుజరిగే
అవకాశాలు
ఏ
మాత్రం
లేవని
భారత్
విస్పష్టంగాప్రకటించింది.
భారత
పార్లమెంట్పై
దాడిజరిగిన
తర్వాత
పాకిస్తాన్
కనపరుస్తున్నధోరణి
చర్చల
వాతావరణానికి
అనుగుణంగాలేదని
భారత
విదేశాంగ
ప్రతినిధి
అనుపమచెప్పారు.