వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోమ్‌ పేజి

By Staff
|
Google Oneindia TeluguNews
న్యూఢిల్లీఃఖాట్మండులో వచ్చే జనవరిలోజరగనున్న సార్క్‌ దేశాల అగ్రనేత సదస్సుసందర్భంగా భారత ప్రధాని వాజ్‌పేయి, పాకిస్తాన్‌నేత ముషారఫ్‌ మధ్య శిఖరాగ్ర చర్చలుజరిగే అవకాశాలు ఏ మాత్రం లేవని భారత్‌ విస్పష్టంగాప్రకటించింది. భారత పార్లమెంట్‌పై దాడిజరిగిన తర్వాత పాకిస్తాన్‌ కనపరుస్తున్నధోరణి చర్చల వాతావరణానికి అనుగుణంగాలేదని భారత విదేశాంగ ప్రతినిధి అనుపమచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X