వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీఃపాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైష్‌ ఎ మహమ్మద్‌తీవ్రవాద సంస్థ భారత దేశంలోనిప్రధాన నగరాలపై దిమ్మతిరిగే దాడులుచేయనున్నట్టుగా ప్రకటించింది. తమదాడుల దెబ్బకు అధికార ఎన్‌డిఎ గద్దె దిగాల్సివుంటుందనిజైష్‌ హెచ్చరించింది.

By Staff
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్‌భవనంపై దాడితో సంబంధం వున్నట్టుగాతమపై వస్తున్న ఆరోపణలను మాత్రం జైష్‌తీవ్రంగా ఖండించింది. సంస్థ కమాండర్‌ ఇన్‌చీఫ్‌ అబూ హిజ్రత్‌ అధ్యక్షతన జరిగినఅత్యవసర సమావేశం తర్వాత ఈ మేరకు ఒకప్రకటనను జైష్‌ జారీ చేసింది. ప్రధానభారతీయ నగరాలపై తాము దిగ్భ్రాంతికలిగించే దాడులు జరిపి బిజెపిని గద్దె దించుతామనిజైష్‌ పేర్కొంది. రానున్న రోజుల్లో జమ్మూకాశ్మీర్‌లో తమ కార్యకలాపాలను ముమ్మరంచేయనున్నట్టుగా కూడా జైష్‌ పేర్కొంది. పారా మిలటరీ,మిలటరీ స్థావరాలపై తాముగురిఎక్కుపెట్టినట్టుగా జైష్‌ పేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X