వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లష్కర్ టాప్ లీడర్ హతం
శ్రీనగర్: పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్-ఎ- తోయిబా డిప్యూటీ చీఫ్సైఫుల్లా అలియాస్ ఓవైస్ను భారత బలగాలు ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లాలో జిల్లాలో కాల్చివేశాయి.
బందిపొరా
ప్రాంతంలోని
లావాయ్పొరా
సమీపంలో
గల
వాత్రెనీ
గ్రామంలో
శనివారం
రాత్రి
జరిగిన
హోరాహోరీ
ఎదురు
కాల్పుల్లో
ఆర్మీసెర్చ్
పార్టీ
చేతుల్లో
సైఫుల్లా
హతమయ్యాడు.
రక్షణ
శాఖ
ప్రతినిధి
ఈవిషయం
చెప్పారు.
Comments
Story first published: Sunday, December 23, 2001, 23:53 [IST]