వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జైలు నుంచి కిరాతక ముఠా పరారీ
పాట్నా:
కిరాతక
ముఠా
నాయకుడు,అప్సర్లో
12
మంది
ఊచకోత
కేసులో
ప్రధాన
నిందితుడుఅశోక్
మహతో
తన
ఏడుగురు
అనుచరులతో
నవాడ
జిల్లా
జైలు
నుంచి
పారిపోయాడు.
విధుల్లో
ఒక
పోలీసును
చంపి,
మరో
పోలీసును
గాయపరిచి
అతను
పరారయినట్లు
జైలు
వర్గాలు
చెప్పాయి.
మహతో, అతని అనుచరులు గేట్ వద్ద కాపలా వున్నసెంట్రీ రైఫిల్ లాక్కుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత జైలు బయట ఆపి వున్న జీపులో పరారయినట్లు జైలు సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.
మహతో
పాటు
పరారయినవారిని
అక్ష
సింగ్,
దబ్లూ
కుమార్
గుప్తా,
రంజిత్
కుమార్ఠాకూర్,
రూపేష్
మహతో,
పింటూ
కుమార్,
బ్రజేష్
కుమార్సింగ్,
దిలీప్
రామ్లుగా
గుర్తించారు.
Comments
Story first published: Sunday, December 23, 2001, 23:53 [IST]