జమ్మూలో ఆల్ ఖయిదా ఉగ్రవాదిఅరెస్టు
జమ్మూ:
అంతర్జాతీయ
ఉగ్రవాది
ఒసామాబిన్
లాడెన్కు
చెందిన
ఆల్
ఖయిదా
నెట్వర్క్
ఉగ్రవాదిని
ఒకరిని
పోలీసులుఅరెస్టు
చేశారు.
అత్యంత
భద్రత
కల్పించిన
ఎమ్మెల్యే
హాస్టల్స్పై
దాడికి
ఆ
ఉగ్రవాది
వ్యూహం
పన్నుతున్నట్లు
సమాచారం.
ఒక వ్యక్తిపర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్తో పాటు నలుగుర్ని ఇంటారేగేట్ చేసిన తర్వాత ఈ టెర్రరిస్టునుఅరెస్టు చేశారు. ఆ టెర్రరిస్టును అసయూబ్ అహ్మద్ సరోగి అలియాస్ అయూబిగా గుర్తించారు.
అయూబి
(24)
పాకిస్థాన్
ఆక్రమిత
కాశ్మీర్కు
చెందినవాడు.
జమ్మూ
నగరంలోని
తల్లాబ్
తిల్లో
ప్రాంతంలోని
ఒక
ఇంటిలో
వుండగా
అతడ్ని
పోలీసులుఅరెస్టు
చేశారు.
మన
దేశంలో
అరెస్టయిన
రెండో
ఆల్
ఖయిదా
టెర్రరిస్టు
అయూబి.
కొద్ది
కాలం
క్రితం
ముంబాయి
పోలీసులు
అఫ్రోజ్
అహ్మద్
అనే
ఆల్
ఖయిదా
తీవ్రవాదినిఅరెస్టు
చేశారు.
రక్షణ
ఇచ్చిన
ఒక
వ్యక్తి
పర్సనల్సెక్యూరిటీ
ఆఫీసర్తో
పాటు
నలుగురిని
కూడా
పోలీసులు
అదుపులోకి
తీసుకున్నారు.
అయూబిని
స్పెషల్
ఆపరేషన్
గ్రూప్
ఇంకా
ఇంటరాగేట్
చేస్తోంది.
ఢిల్లీలో,
శ్రీనగర్లోదాడులు
చేసి
మరికొంత
మంది
ఆల్
ఖయిదా
టెర్రరిస్టులనుఅరెస్టు
చేయడానికి
స్పెషల్
ఆపరేషన్
గ్రూప్
బృందాన్నిపంపారు.
అయూబి
ఇచ్చిన
సమాచారం
ప్రకారం-
ఆల్
ఖయిదా
నెట్వర్క్
దేశమంతా,
ముఖ్యంగా
జమ్మూ
కాశ్మీర్,
ముంబాయి,
ఢిల్లీ,
కోల్కత్తా,
ఉత్తరప్రదేశ్లలో
ఇప్పటికేవిస్తరించింది.
ఢిల్లీలో
దాడులు
నిర్వహించి
మరికొంత
మందిని
అదుపులోకి
తీసుకున్నట్లు
సమాచారం.