సరిహద్దులో ఉద్రిక్తత - పాక్ బంకర్లు ధ్వంసం
జమ్ముః భారత్ - పాక్ సరిహద్దు వెంబడి ఉద్రిక్తత నానాటికి తారస్థాయికి చేరుతున్నది. భారతసైనికులు సోమవారం ఉదయం వరకు 21 పాకిస్తాన్ బంకర్లను ధ్వసం చేశారు. రెండు ఆయుధ డిపోలనుపేల్చి వేశారు. 25 మంది పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లువీరమరణం పొందారు. పాకిస్తాన్ కూడా మేమేమీ తక్కువ తినలేదని..... నాలుగు భారత్ బంకర్లు ధ్వంసం చేశారమని, భారత్సైనికుల్ని పలుచోట్ల దెబ్బతీశామని ప్రకటించుకుంది.
జమ్ములోని
కేర్నిసెక్టర్
లో
నియంత్రణ
రేఖవద్ద
భారత్
దళాలపై
పాక్సైనికులు
కాల్పులు
జరిపారు.
ప్రతీకార
చర్యగా
భారత్సైనికులు
పాక్
పై
విరుచుకుపడ్డారు.
భారీ
ఎత్తున
మోర్టారుషెల్స్
ప్రయోగించారు.
ఒక
ఆయుధ
డిపోను
కూడాపేల్చివేసినట్లు
సైనిక
అధికారులు
చెప్పారు.
ఈ
సంఘటనలతో
పాకిస్తాన్
భారీ
ఎత్తున
దళాలను
మొహరించడం
ప్రారంభించింది.
భారత్
కూడా
గస్తీ
ముమ్మరం
చేసింది.