వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
క్రెస్తవులకు ప్రత్యేకసెల్: బాబు
హైదరాబాద్:క్రైస్తవుల
సంక్షేమం
కోసం
ఒక
సెల్ను
ఏర్పాటు
చేస్తామని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
చెప్పారు.
మంగళవారం
సికింద్రాబాద్లోని
ఒక
చర్చిలో
ఆయన
ప్రత్యేక
ప్రార్థనలు
చేశారు.క్రైస్తవ
సోదరులను
అభినందించారు.
క్రెస్తవుల్లోనూపేదలు ఉన్నారని, వారి కోసం 50 లక్షల రూపాయలు ఇచ్చామని,ఈ నిధులను పెంచుతామని ఆయన చెప్పారు.రాష్ట్రంలో మత సామరస్య పరిరక్షణలో రాజీ ప్రశ్నేలేదని ఆయన అన్నారు. మత, కుల విద్వేషాలురెచ్చగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలనిఆయన కోరారు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా మతసామరస్యాన్ని కాపాడుతామని ఆయన చెప్పారు.
యేసు
క్రీస్తు
బోధించిన
దయ,
కరుణ
మార్గాలుఅందరికీ
అనుసరణీయమని
ఆయన
అన్నారు.
ప్రపంచశాంతి
కోసం
ప్రతి
ఒక్కరూ
కృషి
చేయాలని
ఆయనపిలుపునిచ్చారు.
Comments
Story first published: Tuesday, December 25, 2001, 23:53 [IST]