వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీహార్ మంత్రి రాజీనామా
పాట్నా:
తొమ్మిది
మంది
రాష్ట్రీయ
జనతా
దళ్
(ఆర్జెడి)
కార్యకర్తల
హత్యలతో
సంబంధం
ఉన్నదనే
ఆరోపణ
రావడంతో
సంజయ్
సింగ్
రబ్రీదేవి
మంత్రివర్గం
నుంచి
శుక్రవారం
రాజీనామా
చేశారు.
షేక్పురా
జిల్లా
ఆర్జెడి
అధ్యక్షుడు
కాశీ
యాదవ్తో
పాటు
తొమ్మిది
మంది
ఆర్జెడి
కార్యకర్తలు
బుధవారం
హత్యకు
గురైన
విషయం
తెలిసిందే.
సింగ్ తన రాజీనామా లేఖను పాట్నాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం సదఖాత్ ఆశ్రమ్లో బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (బిపిసిసి) అధ్యక్షుడు షకీల్ అహ్మద్కు అందజేశారు. ఈ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి రబ్రీదేవికి పంపాల్సిందిగా ఆయన కోరారు.
ఆర్జెడి
అర్యేరీ
బ్లాక్
అధ్యక్షుడు
మునీశ్వర్
ప్రసాద్
ఇచ్చిన
ఫిర్యాదు
మేరకు
సింగ్,
ఆయన
తండ్రి,
కాంగ్రెస్
ఎంపి
రాజో
సింగ్లతో
పాటు
మరో
ఆరుగురిని
ఆ
హత్యకేసులో
నిందితులుగా
పోలీసులు
కేసు
నమోదు
చేశారు.
Comments
Story first published: Friday, December 28, 2001, 23:53 [IST]