వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ మీదుగా ముషారఫ్కు అనుమతి
న్యూఢిల్లీ:
వచ్చే
వారం
ఖాట్మండులో
జరిగే
సార్క్
సదస్సుకు
తమ
దేశం
మీదుగా
వెళ్లడానికి
పాకిస్థాన్
అధ్యక్షుడు
పర్వేజ్
ముషారఫ్కు
భారత్
అనుమతి
ఇస్తుంది.
పాకిస్థాన్ అధ్యక్షుడు, ఆయన ప్రతినిధి బృందం భారత్ మీదుగా సార్క్ సదస్సుకు వెళ్లడానికి అనుమతి కోరితే అందుకు అనుమతిస్తామని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి నిరుపమా రావు శుక్రవారం విలేకరులతో చెప్పారు.
తమ గగనతలంలో పాకిస్థాన్ విమానాల ప్రవేశాన్ని నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ముషారఫ్ సార్క్ సదస్సుకు హాజరు కాకపోవచ్చుననే వార్తలపై విలేకరులు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆమె ఆ విషయం చెప్పారు.
Comments
Story first published: Friday, December 28, 2001, 23:53 [IST]