వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ మీదుగా ముషారఫ్‌కు అనుమతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వచ్చే వారం ఖాట్మండులో జరిగే సార్క్‌ సదస్సుకు తమ దేశం మీదుగా వెళ్లడానికి పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు భారత్‌ అనుమతి ఇస్తుంది.

పాకిస్థాన్‌ అధ్యక్షుడు, ఆయన ప్రతినిధి బృందం భారత్‌ మీదుగా సార్క్‌ సదస్సుకు వెళ్లడానికి అనుమతి కోరితే అందుకు అనుమతిస్తామని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి నిరుపమా రావు శుక్రవారం విలేకరులతో చెప్పారు.

తమ గగనతలంలో పాకిస్థాన్‌ విమానాల ప్రవేశాన్ని నిషేధిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ముషారఫ్‌ సార్క్‌ సదస్సుకు హాజరు కాకపోవచ్చుననే వార్తలపై విలేకరులు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆమె ఆ విషయం చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X