అదే స్థాయిలోస్పందించిన పాక్
ఇస్లామాబాద్ః
భారత
ప్రభుత్వం
తీసుకున్న
కఠిన
నిర్ణయాలకు
పాకిస్తాన్
కూడా
అదే
స్థాయిలో
స్పందించింది.
తమదేశంలోని
భారత్
హైకమిషన్
సిబ్బందిని
సగంమందిని
వెనక్కు
పంపాలని
నిర్ణయించింది.
భారత
విమానాలను
తమ
గగనతలంలో
తిరగకుండా
నిషేధించాలని
కూడా
పాక్
ప్రభుత్వం
గురువారం
రాత్రి
నిర్ణయిచింది.
భారత్
దౌత్య
సిబ్బందిని
ఇస్లామాబాద్
దాటకుండా
ఆంక్షలు
విధించాలని
కూడా
ముషారఫ్
ప్రభుత్వం
నిర్ణయించింది.
భారత్
గురువారం
తీసుకున్న
నిర్ణయాలను
పాక్
తీవ్రంగా
ఖండించింది.
భారత్
నిర్ణయాలు
ఇప్పటికే
ఉద్రక్తంగా
వున్న
పరిస్థితిని
మరింది
దిగజారుస్తాయని
హితోక్తులు
పలికింది.
దేశాన్ని
కాపాడుకొనేందుకు
పాకిస్తాన్
సర్వసన్నద్ధంగా
వున్నదని
ముషారఫ్
స్పష్టం
చేశారు.
కాశ్మీర్
సార్వభౌమత్వాన్ని
కాపాడేందుకు
పాక్
నైతిక,
రాజకీయ,
దౌత్యపరమైన
మద్దతు
ఇస్తునే
వుంటుందని
కూడా
ఆయన
స్పష్టం
చేయడం
విశేషం.