వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలుడులో 18 మంది ఆర్మీ జవాన్ల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

జైసల్మీర్‌: ఇండో- పాకిస్థాన్‌ సరిహద్దులో శిక్షణ కార్యక్రమాల్లో పేలుళ్లు సంభవించి 18 మంది ఆర్మీ జవాన్లు మరణించినట్లు జిల్లా కేంద్రం జైసల్మీర్‌కు సమాచారం అందింది. లాంగేవాల్‌- సడేవాలా సరిహద్దులో శుక్రవారం ఈ ప్రమాదం సంభవించింది. 18 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు.

మందుపాతరలను నిర్వీర్యంలో జవాన్లకు శిక్షణ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుళ్ల శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని, మరణించినవారిని సంఖ్యను తెలియజేయడానికి రక్షణ వర్గాలు నిరాకరించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X