వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేలుడులో 18 మంది ఆర్మీ జవాన్ల మృతి
జైసల్మీర్:
ఇండో-
పాకిస్థాన్
సరిహద్దులో
శిక్షణ
కార్యక్రమాల్లో
పేలుళ్లు
సంభవించి
18
మంది
ఆర్మీ
జవాన్లు
మరణించినట్లు
జిల్లా
కేంద్రం
జైసల్మీర్కు
సమాచారం
అందింది.
లాంగేవాల్-
సడేవాలా
సరిహద్దులో
శుక్రవారం
ఈ
ప్రమాదం
సంభవించింది.
18
మంది
జవాన్లు
అక్కడికక్కడే
మరణించారు.
మందుపాతరలను నిర్వీర్యంలో జవాన్లకు శిక్షణ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేలుళ్ల శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని, మరణించినవారిని సంఖ్యను తెలియజేయడానికి రక్షణ వర్గాలు నిరాకరించాయి.
Comments
Story first published: Saturday, December 29, 2001, 23:53 [IST]