వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీని కమ్ముకున్న పొగమంచు
న్యూఢిల్లీః
దేశ
రాజధాని
ఢిల్లీని
పొగమంచు
కమ్మేయడంతో
సాధారణ
జనజీవనం
దాదాపుగా
స్తంభించిపోయింది.
గతరెండురోజులుగా
రైళ్లు
విమానాల
రాకపోకలకు
తీవ్ర
అంతరాయం
ఏర్పడింది.
పొగమంచు
వల్ల
ఢిల్లీ
జాతీయ,
అంతర్జాతీయ
విమానాశ్రయాల్లో
కనీసం
పాతిక
విమానాలు
ఎక్కడికక్కడే
నిలిచిపోయాయి.
విమానాల
రాకపోకల్లో
గంటలకొద్ది
జాప్యం
జరుగుతుండటంతో
ప్రయాణికులు
నానాఇక్కట్లు
పడుతున్నారు.
రాజధానికి
వచ్చే
రైళ్లు,
రాజధానినుంచి
బయలుదేరే
రైళ్లలో
కూడా
గంటలకొద్ది
జాప్యం
జరుగుతున్నది.
పొడి
శీతల
పవనాల
కారణంగా
మరో
రెండు
మూడు
రోజులు
ఢిల్లీకి
ఈ
పొగమంచి
బాధ
తప్పదని
వాతావరణ
కేంద్రం
అధికారులు
అంటున్నారు.
Comments
Story first published: Saturday, December 29, 2001, 23:53 [IST]