భారత టీవీ చానెళ్లకు పాక్ బ్రేక్
ఇస్లామాబాద్:
స్టార్
టీవీ
నెట్వర్క్తో
పాటు
అన్ని
భారత
శాటిలైట్
టీవి
చానెళ్ల
ప్రసారాలను
ఆపేయాలని
పాకిస్థాన్
ప్రభుత్వం
శనివారం
కేబుల్
టీవీ
ఆపరేటర్లను
ఆదేశించింది.
పాకిస్థాన్
భద్రతకు
వ్యతిరేకంగా
ప్రమాదకరమైన
విషయాలను
ప్రసారం
చేయడంలో
నిమగ్నమైనందున
ఆ
ప్రసారాలను
ఆపేయాలని
పాకిస్థాన్
ప్రభుత్వం
ఆదేశించింది.
భారత
శాటిలైట్
చానెళ్ల
ప్రసారాలను
కొనసాగిస్తే
పాకిస్థాన్
టెలివిజన్
అథారిటీ
(పిటిఎ)
ఇచ్చిన
లైసెన్స్
నిబంధనలను
ఉల్లంఘించమే
అవుతుందని
శనివారం
విడుదలయిన
ఒక
అధికారిక
ప్రకటనలో
పాకిస్థాన్
ప్రభుత్వం
స్పష్టం
చేసింది.
తమ
ఆదేశాలను
ధిక్కరిస్తే
లైసెన్స్
నిబంధనల
కింద
లైసెన్స్
రద్దు
గానీ,
ఉపసంహరణ
గానీ
జరుగుతుందని
అన్నది.
భారత
టీవీ
చానెళ్లకు
పాకిస్థాన్లో
విపరీతమైన
డిమాండ్
వుంది.
ఈ
స్థితిలో
పాకిస్థాన్
ప్రభుత్వ
ఆదేశాలు
కేబుల్
ఆపరేటర్లకు
పిడుగుపాటు
వంటిదే.