వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయి, ముషారఫ్‌లతో బుష్‌ సంభాషణ

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ఇండో- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయితో, పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌తో శనివారం రాత్రి మాట్లాడారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లు పరస్పరం దౌత్యపరమైన ఆంక్షలు విధించుకుంటున్న నేపథ్యంలో తాజా పరిస్థితిపై ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు జాక్విస్‌ చిరాక్‌ భారత ప్రధాని వాజ్‌పేయితో మాట్లాడారు. భారత్‌ తీసుకున్న చర్యలను వాజ్‌పేయి చిరాక్‌కు వివరించారు. భారత ఉపఖండంలో ఉద్రిక్తతలను నివారించడానికి సంయమనం పాటించాల్సిదిగా ఆ ఇద్దరు నేతలు కోరినట్లు సమాచారం. జార్జి బుష్‌ పాకిస్థాన్‌ అధ్యక్షుడు ముషారఫ్‌తో టెలిఫోన్‌లో 20 నిమిషాల పాటు మాట్లాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X