వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిగ్బుల్ హర్షద్మెహతా మృతి
హైదరాబాద్ః
పదేళ్ల
క్రితం
యావత్దేశాన్ని
ఒక
కుదుపుకుదిపిన
వేలకోట్ల
రూపాయల
సెక్యురిటీల
కుంభకోణంలో
ప్రధాన
నిందితుడు,
బిగ్బుల్గా
మార్కెట్లో
ప్రసిద్ధుడైన
హర్షద్మెహతా
కన్నుమూశారు.
థానే
జిల్లా
సెంట్రల్
జైల్లో
వున్న
హర్షద్మెహతా
ఆదివారం
రాత్రి
ఛాతిలో
నొప్పిగా
వుందని
చెప్పడంతో
అధికారులు
వెంటనే
థానే
ఆస్పత్రికి
తరలించారు.
సోమవారం వేకువజామున ఒంటిగంట ప్రాంతంలో హర్షద్ కన్నుమూసినట్టుగా డాక్టర్లు ప్రకటించారు. సెక్యురిటీల కుంభకోణానికి సంబంధించిన అనేక కేసుల్లో నిందితునిగా వున్న హర్షద్ను గత నెల తొమ్మిదిన సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఆయన సోదరులు అశ్విన్, సుధీర్ కూడా అరెస్టయ్యారు. డిసెంబర్ 21న ఈ కేసును విచారించిన సిబిఐ కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించి జనవరి 4 వరకు హర్షద్ సోదరులను జుడిషయల్ కస్టడీలో వుంచాల్సిందిగా ఆదేశించింది.
Comments
Story first published: Monday, December 31, 2001, 23:53 [IST]