వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యాక్సిన్ వికటించి నలుగురుమహిళల మృతి
అనంతపురంః అనంతపురం జిల్లాలో జన్మభూమికార్యక్రమంలో భాగంగా ఇచ్చిన వ్యాక్సిన్ వికటించి నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. 16వ విడత జన్మభూమిలో భాగంగా శుక్రవారం అనంతపురం జిల్లా ఆమడగూడ మండలం కొడిమిరాళ్ళపల్లి గ్రామంలో గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ వికటించడంతో నలుగురు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. వీరిని వెంటనే కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Friday, January 4, 2002, 23:53 [IST]