వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మేయర్ అభ్యర్థికోసం దేశం కసరత్తు
హైదరాబాద్ః హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ తొలిజాబితాను ప్రకటించింది. మిత్రపక్షమైన భారతీయజనతా పార్టీకి 45 స్థానాలు కేటాయించిన తెలుగుదేశం 55 స్థానాలకు పోటీ చేస్తున్నది. ఈ 55 స్థానాలకు గాను 28 స్థానాలకు అభ్యర్థులను తెలుగుదేశం నేతలు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. చక్కటి విజయావకాశాలు వున్న అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలుగుదేశం నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ప్రకటించగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో వెనుకబడి వుంది.
Comments
Story first published: Friday, January 4, 2002, 23:53 [IST]