వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చైనా ప్రధాని భారత పర్యటన
ఆగ్రాః
చైనా
ప్రధాని
ఝూ
రోంగ్జి
భారత్లో
ఆరు
రోజుల
అధికార
పర్యటన
కోసం
ఆదివారం
నాడు
ఆగ్రా
చేరుకున్నారు.
బంగ్లాదేశ్నుంచి
అత్యున్నత
స్థాయి
అధికార
బృందంతో
ఆయన
ఇక్కడకు
చేరుకున్నారు.
గత
దశాబ్ద
కాలంలో
చైనా
అత్యున్నత
స్థాయి
నేత
భారత్లో
పర్యటించడం
ఇదే
మొదటిసారి.
Comments
Story first published: Sunday, January 13, 2002, 23:53 [IST]