వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌ను చూసి నేర్చుకోండి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః మదర్సాలను నియంత్రించనున్నట్టుగా పాకిస్తాన్‌ నేత ముషారఫ్‌ చేసిన ప్రకటన పట్ల విశ్వహిందూ పరిషత్‌ హర్షం వ్యక్తం చేసింది. మసీదు, మదర్సాల ఏర్పాటును నియంత్రించనున్నట్టుగా ముషారఫ్‌ చేసిన ప్రకటన భారత ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని విహెచ్‌పి పేర్కొంది.

భారత ప్రభుత్వం కూడా ముషారఫ్‌ బాటలో మదర్సాలు, మసీదుల నియంత్రణకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని విహెచ్‌పి నేత గిరిజా కిశోర్‌ సూచించారు. జైష్‌, లష్కర్‌పై నిషేధం విధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భారత్‌ కోరిన టెర్రరిస్టులందరినీ అప్పగించాలని అప్పుడే ముషారఫ్‌ చిత్తశుద్ది రుజువవుతుందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X