వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముషారఫ్ను చూసి నేర్చుకోండి
న్యూఢిల్లీః
మదర్సాలను
నియంత్రించనున్నట్టుగా
పాకిస్తాన్
నేత
ముషారఫ్
చేసిన
ప్రకటన
పట్ల
విశ్వహిందూ
పరిషత్
హర్షం
వ్యక్తం
చేసింది.
మసీదు,
మదర్సాల
ఏర్పాటును
నియంత్రించనున్నట్టుగా
ముషారఫ్
చేసిన
ప్రకటన
భారత
ప్రభుత్వానికి
కళ్లు
తెరిపించాలని
విహెచ్పి
పేర్కొంది.
Comments
Story first published: Sunday, January 13, 2002, 23:53 [IST]