వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అర్థం చేసుకున్న అమెరికా: అద్వానీ
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదంపై భారత వాదనను అమెరికా అర్థం చేసుకున్నదని హోం మంత్రి ఎల్.కె. అద్వానీ అన్నారు. ఆరు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ఆయన మంగళవారం ఢిల్లీ తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.
Comments
Story first published: Tuesday, January 15, 2002, 23:53 [IST]