వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రగులుతున్న భారత్-పాక్ః పావెల్
వాషింగ్టన్ః
భారత్
పాకిస్తాన్
లు
పంతాలు
వీడి
సామరస్యపూర్వకంగా
సమస్యను
పరిష్కరించుకోగలవని
అమెరికా
విదేశాంగ
మంత్రి
కొలెన్
పావెల్
ఆశాభావం
వ్యక్తం
చేశారు.
ఉభయ
దేశాల
మధ్య
అణుయుద్ధం
జరిగే
అవకాశం
మాత్రం
లేదని
ఆయన
తెల్చి
చెప్పారు.
ఇరు
దేశాల
మధ్య
కొద్ది
రోజులుగా
ఉద్రిక్తత
తీవ్రత
తగ్గిందని
అయితే
ఉభయ
దేశాలు
సరిహద్దు
నుంచి
దళాలను
ఉపసంహరించుకొనేంత
వరకు
యుద్ధ
అవకాశాలను
కొట్టిపారేయలేమని
పావెల్
అన్నారు.
Comments
Story first published: Tuesday, January 15, 2002, 23:53 [IST]