వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికా జోక్యానికి పాక్ యత్నం
ఇస్లామాబాద్ః భారత్, పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నివారణకు అమెరికా జోక్యాన్ని కోరాలని పాకిస్తాన్ నిర్ణయించినట్టుగా తెలిసింది. మూడో పక్షం జోక్యానికి భారత్ విముఖంగా వున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం అమెరికా సాయం కోరాలనే నిర్ణయించిందని తెలిసింది. అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్ పావెల్ బుధవారం నాడు ఇస్లామాబాద్ రానున్న సందర్భంగా పాకిస్తాన్ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Comments
Story first published: Tuesday, January 15, 2002, 23:53 [IST]