వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్కు ఓటు అభివృద్ధికి చేటు
రాజమండ్రిః తెలుగుదేశం అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోనూ విస్తృతంగా ప్రచారం జరిపారు. మార్కాపురం మున్సిపాల్టీ ఎన్నికల్లో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Story first published: Thursday, January 17, 2002, 23:53 [IST]