వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గద్దు: ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ:
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
ప్రభుత్వం
అమెరికా
ఒత్తిళ్లకు
తలొగ్గుతోందని
ప్రతిపక్షాలు
విమర్శించాయి.
అమెరికా
విదేశాంగ
మంత్రి
కాలిన్
పావెల్
సూచనలపై
జాగ్రత్త
వ్యవహరించాలని
ప్రభుత్వానికి
సూచించాయి.
వాజ్పేయి ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్ విమర్శించారు. భారత్ తన స్వతంత్ర విధానాన్ని వదిలేసిందని ఆయన అన్నారు. భారత మంత్రుల అమెరికా పర్యటనలను ఆయన తప్పు పట్టారు. నిన్న అద్వానీ వెళ్లారు, నేడు జార్జి ఫెర్నాండెజ్ వెళ్లారు, రేపు జస్వంత్ సింగ్ వెళ్తారు. భారత మంత్రులకు అమెరికా తప్పనిసరిగా సందర్శించాల్సిన మక్కా అయింది ఆయన అన్నారు.
Comments
Story first published: Thursday, January 17, 2002, 23:53 [IST]