వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీలో పావెల్ మంతనాలు
న్యూఢిల్లీః అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్ గురువారం రాత్రి ఢిల్లీ వచ్చారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్తో చర్చలు జరిపిన పావెల్ అక్కడినుంచి ఢిల్లీ వచ్చారు.
Comments
Story first published: Thursday, January 17, 2002, 23:53 [IST]