వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భాగ్యనగరం ఇక నందనవనంఃమేయర్
హైదరాబాద్ః హైదరాబాద్ నగరాన్ని నందనవనంగా తీర్చిదిద్దుతామని మేయర్ గా ఎన్నికైన తీగల కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలుపుకుంటామని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్ జర్నలిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేసినమీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తీగల మాట్లాడారు. నగరాన్నిసర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు మురికివాడల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తీగల చెప్పారు.
Comments
Story first published: Wednesday, January 30, 2002, 23:53 [IST]