వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రేగిన పాక్ -సరిహద్దులో ఉద్రిక్తత
కాశ్మీర్ః సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు పాకిస్తాన్సేనలు ఎటువంటి కవ్వింపులు లేకుండానే తూటాలు, శతఘ్నుల వర్షం కురిపించాయి. సుమారు మూడు వేల రౌండ్లు కాల్పులు జరపగా వందల సంఖ్యలో శతఘ్నులను ప్రయోగించారు. ముఖ్యంగా రాజోరి, పూంఛ్ జిల్లాల్లో వున్న సరిహద్దు గ్రామాలపై పాక్సేనలు విరుచుకు పడ్డాయి.
Comments
Story first published: Friday, February 1, 2002, 23:53 [IST]