వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రికి మహబూబ్నగర్ కోర్టు షాక్
మహబూబ్నగర్ఃషాద్నగర్ జంటహత్యల కేసులో నిందితునిగా వున్న రాష్ట్ర మంత్రిపొన్నెపురెడ్డి రామసుబ్బారెడ్డి కేసునుంచి మినహాయింపు కోసం పెట్టుకున్న పిటిషన్ను మహబూబ్నగర్లోని రెండవ అదనపు సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 29 నుంచి మే 7 వకు సాక్షులను విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది.
Story first published: Friday, February 1, 2002, 23:53 [IST]