వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్ర ఆలయాలకు కొత్త కళ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః దేవాదాయ శాఖ నిధులను ఇకమీదట రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాత్రమే వెచ్చించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు చెప్పారు. ఆదాయంలో అగ్రస్థానంలో వున్న దేవాలయాల నిధులను జీర్ణావస్థలో వున్న ఆలయాల అభివృద్ధికి మళ్ళించనున్నట్లు ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో వెల్లడించారు.

దేవాదాయ శాఖ నిధులను నిర్వహించేందుకు దేశంలోనే మొట్టమొదటి సారిగా సొంతగా ఓ బ్యాంక్‌ ను ఏర్పాటు చేసుకోనున్నట్లు మంత్రివివరించారు. రాష్ట్రంలోవున్న అన్ని ఆలయాలు పూర్తి స్థాయిలో ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడేలా చూడాలన్నదే తమ అభిమతమని శివరామరాజు వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X