వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్ర ఆలయాలకు కొత్త కళ
హైదరాబాద్ః దేవాదాయ శాఖ నిధులను ఇకమీదట రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాత్రమే వెచ్చించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు చెప్పారు. ఆదాయంలో అగ్రస్థానంలో వున్న దేవాలయాల నిధులను జీర్ణావస్థలో వున్న ఆలయాల అభివృద్ధికి మళ్ళించనున్నట్లు ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Comments
Story first published: Friday, February 1, 2002, 23:53 [IST]