వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అయోధ్యపై కేంద్రం నిద్ర
న్యూఢిల్లీః అయోధ్య సమస్య పరిష్కారానికి ప్రధాని వాజ్పేయి గత ఏడాది కాలంలో ఒక్క సారి కూడా చొరవతీసుకుని ప్రయత్నం చేయలేదని విశ్వహిందూపరిషత్ ఆరోపించింది. మేము ఎన్నో ఆశలతో ప్రధానిని కలిసామని అయితే ఉత్తచేతులతోనే వెనక్కి తిరిగిరావల్సివచ్చిందని విహెచ్పి నేతలు చెప్పారు. మా డిమాండ్లోని న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించాల్సిందిగా న్యాయశాఖను ఆదేశిస్తామని మాత్రమే వాజ్పేయి తమకు చెప్పారని విహెచ్పి నేత విష్ణు హరి దాల్మియా చెప్పారు.
Comments
Story first published: Friday, February 1, 2002, 23:53 [IST]