వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విఎస్ఎన్ఎల్ వాటాలు దక్కించుకున్న టాటా
న్యూఢిల్లీః డిజిన్వెస్ట్ మెంట్ రంగంలో కేంద్ర కేబినెట్ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది విఎస్ఎన్ఎల్ లో 25 శాతం ప్రభుత్వవాటాను టాటాలకు అమ్మాలని, ఐ.బి.పిలో 33 శాతాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు విక్రయించాలని కేంద్ర తీర్మానించింది. ఈ రెండు వాటాల కోసం రిలయన్స్ సంస్థ తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయింది.
Comments
Story first published: Tuesday, February 5, 2002, 23:53 [IST]