వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదలను నిర్లక్ష్యం చేస్తే కష్టాలే

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః పేదలను, పేద దేశాలను నిర్లక్ష్యం చేయడం సంపన్న రాజ్యాలు కోరి కష్టాలు తెచ్చుకోవడమేనని సందేశం ఇస్తూ ప్రపంచ ఆర్ధిక సంస్థ సమావేశాలు ముగిసాయి.

సమావేశాల ముగింపు ప్రసంగం చేసిన ఐక్యరాజ్య సమితిసెక్రెటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ గ్లోబలైజేషన్‌ పర్యవసానంగాపేదలు ఎదుర్కుంటున్న కష్టాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రపంచానికి ఆశాకిరణంగా వుండాల్సిన గ్లోబలైజేషన్‌ ప్రక్రియ ఆచరణలో విపత్కర పరిణామాలకు తావునిస్తున్నదని ఆయన హెచ్చరించారు. ఇదిలా వుండగా ఈ సమావేశంలో ప్రసంగించిన పలు వర్ధమాన దేశాల ప్రతినిధులు కూడా ఇదేవిషయం ప్రస్తావించారు. అమెరికా విధానాలను తీవ్రంగా తూర్పారబట్టారు.పేదరికం పెరగడానికి అమెరికా విధానాలే కారణమని దుయ్యబట్టారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X