వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తన పేరుపై అద్వానీ నో కామెంట్
చంఢీఘర్:
తమకుఅప్పగించాలని
భారత్కు
సమర్పించబోయే
పాకిస్థాన్
నేరస్థుల
జాబితాలో
తనపేరు
చోటు
చేసుకుందనే
వార్తలపై
హోం
మంత్రి
ఎల్.కె.
అద్వానీ
మాట్లాడేందుకు
నిరాకరించారు.
తమ
దేశంలో
నేరాలకు
పాల్పడి
భారత్లో
తలదాచుకుంటున్న
వారి
జాబితాను
పాకిస్థాన్
రూపొందించి
వారినిఅప్పగించాలని
కోరుతూ
భారత్కు
ఒక
జాబితాను
సమర్పిస్తామనిఅంటున్న
విషయం
తెలిసిందే.
ఈ
జాబితాలో
అద్వానీపేరు
ఉన్నట్లు
వార్తలు
వచ్చాయి.
తీవ్రవాదాన్ని
ప్రోత్సహించడం
మానుకోవాలని
ఆయన
పాకిస్థాన్ను
డిమాండ్
చేశారు.
పాకిస్థాన్
ప్రేరేపిత
లష్కర్-ఎ-
తోయిబా,
జైష్-
ఎ-
మొహ్మద్
ఇప్పటికీ
సమస్యలు
సృష్టిస్తూనే
వున్నాయని
ఆయన
చెప్పారు.
తీవ్రవాదులకు
ఏ
దేశం
కూడా
ఆశ్రయం
కల్పించకూడదని,
వారికి
శిక్షణ
ఇవ్వకూడదని
మంత్రి
అన్నారు.
Comments
Story first published: Thursday, February 7, 2002, 23:53 [IST]