వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బయోటెక్నాలజీతో ఆంధ్రకు మహర్దశ
డబ్లిస్ః ఇన్ఫర్మేషన్ టెక్నాలజీరంగంతో పాటు బయోటెక్నాలజీ రంగానికి కూడా ఆంధ్రప్రదేశ్పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పర్యటనలో వున్న చంద్రబాబు నాయుడు గురువారం ఐర్లాండ్ లో ప్యటించారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను కలుసుకొని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి అవకాశాలను ఆయనవివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. బయో టెక్నాలజీరంగం, ఇన్సూరెన్స్, ఆర్థిక రంగాలకు చెందిన ప్రముఖులతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.
Comments
Story first published: Thursday, February 7, 2002, 23:53 [IST]