వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీహార్లో ఆర్జెడి నేత కాల్చివేత
పాట్నా:
ఒక
భూమి
వివాదంలో
బీహార్లోని
పాలక
పార్టీ
రాష్ట్రీయ
జనతా
దళ్
(ఆర్జెడి)
నేతను
కాల్చి
చంపారు.
సిపిఐ
(ఎంఎల్)
కార్యకర్తలు
ఆయనను
హత్య
చేసి
వుండవచ్చునని
భావిస్తున్నారు.
యాదవ్కు
ప్రాణహానీ
ఉన్నట్లు
రాష్ట్ర
ఇంటలిజెన్స్,
పోలీసు
శాఖలు
జిల్లా
యంత్రాంగాన్ని
అది
వరకు
హెచ్చరించాయి.అయినప్పటికీ
ఆయనకు
ఏ
విధమైన
రక్షణా
కల్పించలేదు.ఎంసిసి,
సిపిఐ
(ఎంఎల్)
వంటి
తీవ్ర
వాద
సంస్థల
నుంచి
తన
ప్రాణాలకు
ముప్పు
ఉన్నట్లు
యాదవ్
కొద్ది
వారాల
క్రితం
చెప్పినట్లు
పోలీసు
వర్గాలుఅంగీకరిస్తున్నాయి.
Comments
Story first published: Thursday, February 7, 2002, 23:53 [IST]