వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గవర్నర్కు దళిత ప్రతినిధులవిజ్ఞప్తి
హైదరాబాద్:
హైదరాబాద్లోనిసెంట్రల్
యూనివర్శిటీ
సంఘటనలపై
పూర్తి
స్థాయివిచారణ
జరిపించాలని
దళిత
సంఘాల
ప్రతినిధులు
గవర్నర్సి.
రంగరాజన్ను
కోరారు.
బొజ్జా
తారకం,
తదితరులతో
కూడిన
దళిత
సంఘాల
ప్రతినిధి
బృందం
గురువారం
గవర్నర్ను
కలిసి
ఈ
మేరకువిజ్ఞప్తి
చేసింది.
Comments
Story first published: Thursday, February 7, 2002, 23:53 [IST]