వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌కు దళిత ప్రతినిధులవిజ్ఞప్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోనిసెంట్రల్‌ యూనివర్శిటీ సంఘటనలపై పూర్తి స్థాయివిచారణ జరిపించాలని దళిత సంఘాల ప్రతినిధులు గవర్నర్‌సి. రంగరాజన్‌ను కోరారు. బొజ్జా తారకం, తదితరులతో కూడిన దళిత సంఘాల ప్రతినిధి బృందం గురువారం గవర్నర్‌ను కలిసి ఈ మేరకువిజ్ఞప్తి చేసింది.

దళిత విద్యార్థుల పట్లసెంట్రల్‌ యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ వివక్ష ప్రదర్శిస్తున్నారని దళిత సంఘాల ప్రతినిధులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పది మంది దళితివిద్యార్థులపై విధించిన రస్టికేషన్‌ను ఉపసంహరించుకోవాలని, వారుపెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని వారు గవర్నర్‌నుకోరారు. ఈ వ్యవహారంలోని మొత్తం సంఘటనలపై పూర్తి స్థాయివిచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X