వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాంధీ మనవరాకిలికి సత్కారం
హైదరాబాద్ః
జాతిపిత
మహాత్మాగాంధీ
మనవరాలు
తారాగాంధీ
భట్టాచార్యకు
గురువారం
హైదరాబాద్
లో
ఘనసత్కారం
జరిగింది.
మహిళా
కాంగ్రెస్
ఆధ్వర్యంలో
ఈ
సన్మాన
కార్యక్రమాన్ని
ఏర్పాటు
చేశారు.
ఆంధ్రప్రదేశ్
మహిళాకాంగ్రెస్
అధ్యక్షురాలు
గీతారెడ్డి
తారాగాంధీకి
పూలమాల
వేసి
దుశ్శాలువాతో
సత్కరించారు.
ఈ
సందర్భంగా
తారాగాంధీ
మాట్లాడుతూ
ప్రస్తుత
రాజకీయాల్లో
మానవీయ
కోణం
లోపించిందని
ఆవేదన
వ్యక్తం
చేశారు.
Comments
Story first published: Thursday, February 7, 2002, 23:53 [IST]