వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ మనవరాకిలికి సత్కారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు తారాగాంధీ భట్టాచార్యకు గురువారం హైదరాబాద్‌ లో ఘనసత్కారం జరిగింది. మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళాకాంగ్రెస్‌ అధ్యక్షురాలు గీతారెడ్డి తారాగాంధీకి పూలమాల వేసి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తారాగాంధీ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో మానవీయ కోణం లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వదేశీ వస్తువులను ఆదరించడం వల్ల దేశం ఎంతోపురోభివృద్ది సాధిస్తుందని ఆమె అన్నారు. బహుళజాతి సంస్థల మోజులో పడిస్వదేశీ వస్తువులను విస్మరిస్తున్నామని, మన ఊళ్ళో తయారయ్యే వస్తువు కంటే తక్కువ ధరకు ఏ బహుళజాతీ సంస్థఅయినా వస్తువులను మనకు అందించలేదని ఆమె అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X